పుట్టుకతోనే నేర్చుకొనే సత్తా చిన్నారుల సొంతం ఆంగ్లంలో బోధనకు ప్రభుత్వ టీచర్లు సమర్థులే ఇప్పటికే సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం మిగిలిన బడులు ఇక ఆంగ్ల మాధ్యమంలోకి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన�
ఫెడరల్ వ్యవస్థకు మోదీ సర్కార్ ఎసరు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నందికొండ, జనవరి 24: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం బీజేపీకి అస్సలు ఇష్టంలేదని, మోదీ సర్కార్ ఫెడరల్ వ్యవస్థకు భంగం క�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమానావకాశాలు తథ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాట రాష్ట్రంలో అన్ని బడుల్
స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరం�
బలహీన వర్గాల బతుకులు మారుస్తది ఇంగ్లిష్లో బోధించే టీచర్లు లేరనడం తప్పు ఇప్పుడున్న టీచర్లు సమర్థంగా బోధించగలరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తు�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్
ఒకటి నుంచి పది వరకు ఒకేసారి ప్రారంభం తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల బోధన 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు సిద్ధం పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. కచ్చితంగా నిర్వహిస్తాం స్కూళ్ల పునః ప్రారంభంపై పరిస్థితులను
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జనవరి 18: ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థ
TS Cabinet Meeting | ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు కొత్త తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగ�
ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్పు 1,758 పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బోధన 1.20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, న�
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటేనే కొత్త సెక్షన్ల మంజూరుకు నిర్ణయం విధివిధానాలు ఖరారు చేస్తున్న విద్యాశాఖ హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఇంగ్లిష్ మీడియ