ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడా�
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద త�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలి�
Microsoft | ప్రపంచంలోనే నంబర్వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
పడిపోతున్న రూపాయి విలువ, విపరీతంగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో విదేశాల్లో విద్య అత్యంత భారంగా తయారైంది. సాధారణంగా లోన్ తీసుకోకుండా విదేశాల్లో చదువుకోవడమనేది అందరికీ కుదిరే పనైతే కాదు.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.6 వేల కోట్లను కేటాయించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలు గడ్డు పరిస్థితులను అధగమిస్తున్నాయి. గత నాలుగేండ్లుగా వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.