రాష్ట్రంలోని ఎంసెట్ (ఇంజినీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానున్నది. జూలై 5 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు (results) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రవేశపరీక్ష ఫలితాలను విజ�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో ఒకటైన సింగపూ ర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) రాష్ట్రంలోని వర్సిటీలతో జట్టుకట్టనున్నది. ఇంజినీరింగ్, ఆర్ట్స్, ఫైన్, లిబరల్ ఆర్ట్స్ వంటి రంగాల్లో ప�
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిల
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ �
భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,60
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా ప్రవేశాల కోసం ఈ నెల 17న నిర్వహించనున్న పాలిసెట్ -2023కు �
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు శనివారం 95.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 10న 92.33 శాతం, 11న 93.52శాతం 12న 94.80 శాతం మంది హాజరయ్యారు.
ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పరీక్షలు (TS EAMCET) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 14 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజైన బుధవారం అగ్రికల్చర్ కోర్సులకు (Agricu