ఫైర్,సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు అడపా వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మనదేశ విద్యార్థులకు రష్యా శుభవార్త చెప్పింది. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందిస్తామని చెన్నైలోని రష్యా హౌస్ బుధవారం వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో మరోసారి అండగా నిలిచి తనను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండ�
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీకి సకల హంగులతో నిర్మించిన నూతన భవనాన్ని అదేవిధంగా రెండు బ్లాకులుగా నిర్మించిన 60 డబుల్ బెడ్
సింగరేణి సంస్థ రూ. 1348 కోట్ల అంచనాతో 8 చోట్ల చేపడుతున్న రెండోదశ 232 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ప్రీబిడ్ సమావేశానికి 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష జీఆర్ఈ. ఏటా సుమారు లక్షమందికి పైగా రాసే ఈ పరీక్షలో కొన్ని ప్రధానమైన మార్పులను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) చేసింది.
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్లో పాల్గొనేందు�
TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్లో శుక్రవారం తుది విడు
B.Tech | ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవాలన్న మీ కల నెరవేరలేదా? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారా? ఏదో ఓ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీరు ఉద్యోగం చేసుకొంటూనే.. బీటెక్ చేయొచ్చు.
యూనివర్సిటీ క్యాంపస్లలో చేరాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. సీటు రావడమే ఆలస్యం.. మరో ఆలోచన లేకుండా చేరిపోతారు. కానీ ఈ ఏడాది యూనివర్సిటీ కాలేజీల్లోని బీటెక్ కోర్సుల్లో పూర్తి సీట్లు భర్తీ కాలే
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
రాష్ట్రంలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆయా సీట్ల �