ఈ నెల 12 నుంచి 14 వరకు ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్లో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నది. దక్షిణ భారతదేశంలో�
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కటైతే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు.
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్త�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నదా? ఇంజినీరింగ్కు మళ్లీ డిమాండ్ తీవ్రమవుతున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్కు భారీగా దరఖాస్తులు �
తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన చదువులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఉన్నత విద్య అభ్యసనకు రాష్ర్టాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నా�
వచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫ స్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రా రంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. బీటెక్ సెకండియర్లో ల్యాటరల్ ఎంట్రీకి కూడా సెప్టెంబర్ 15 త�
దేశీ చదువుల కోసం వేచిచూస్తున్న విద్యార్థులు స్ప్రింగ్ సీజన్ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐ స్కూల్ కనెక్ట్ కో ఫౌండర్ వైభవ్గుప్తా తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సోమవారం ఎన్నికలు జరుగనుండగా, 21 మంది బరిలో నిలిచారు. ఆయా సంఘాల నాయకులు చేపట్టిన ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. కాగా, ఈ
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇంటి, పంపు పన్నులు వసూళ్లను ముమ్మరం చేశారు. వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో ఎన్నో ఇంజినీరింగ్ సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు నైపుణ్యం కలిగిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమి�