వ్యక్తిగత కారణాలతోనే ఘటన: ఎస్పీ వెల్లడి బాసర/డిచ్పల్లి, ఆగస్టు 23: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి సురేశ్ రాథోడ్ (20) హాస్టల్ గదిలో ఉరేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నా డు. నిజామాబ�
EAMCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. మొత్తం మూడు విడుతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడుత కౌన్సెలింగ్
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
EAMCET | టీఎస్ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఎగ్జామ్ రాసిన విద్యార్థుల నోట వినిపిస్తున్న ఒకే మాట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ). హాట్టాపిక్గా మారిన ఈ కోర్సుకు ఏటా తీవ్ర డిమాండ్ ఉంటున్నది.
వర్తమాన ప్రపంచంలోనైపుణ్యం ఉన్న వారికే ప్రపంచం రెడ్కార్పెట్ పరుస్తున్నది. ఇంజినీరింగ్ విద్యలోనూ నైపుణ్యతకు ప్రాధాన్యమిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకున్నది.
దేశ నిర్మాణంలో వీరిదే ముఖ్యపాత్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ వినోద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కా�
కోట్ల జీతం కాదని.. వేల కోట్ల సంస్థకు ఓనరైన ఫిజిక్స్వాలా సీఈవో అలఖ్ పాండే న్యూఢిల్లీ, జూన్ 8: ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. నచ్చినదాన్ని, నమ్మినదానికి కట్టుబడి ఉంటే విజయం దాసోహమంటుంది. దీనికి చక్కని ఉదాహరణ.. ఫి
ఈ ఏడాది మార్చిలో మొత్తంగా 6 శాతం వృద్ధి మూడో స్థానంలో హైదరాబాద్ మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రై
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ �