ఈ ఏడాది మార్చిలో మొత్తంగా 6 శాతం వృద్ధి మూడో స్థానంలో హైదరాబాద్ మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రై
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ �
400 బిలియన్ డాలర్లు దాటిన ఎక్స్పోర్ట్ న్యూఢిల్లీ, మార్చి 23: దేశీయ ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఒకే ఏడాది ఇంతటి
ఫిబ్రవరిలో 22 శాతం వృద్ధి న్యూఢిల్లీ, మార్చి 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 22.36 శాతం వృద్ధి నమోదైంది. దీంతో 33.81 బిలియన్�
మార్చి 11 వరకు దరఖాస్తులు ప్రతిభావంతులకు రూ.5 కోట్ల స్కాలర్షిప్స్ మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్ర�
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ బీ క్యాటగిరీ సీట్ల భర్తీ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా సీ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి ఏడాది విద్యార్థులకు వచ్చే నెల 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. మిగతా తరగతుల