టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన బట్లర్ (4)ను పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని లేట్�
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వేసిన అవుట్ స్వింగర్ను డ్రైవ్ చేసేందుకు ప్రయ
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ తడబడింది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించిన రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) క
రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలక�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) తాను ఎదుర్కొన్న మూడో బంతికే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడు గ్లీసన్ వేసిన ఏ
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత సారధి రోహిత్ శర్మ (31) అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్ను ప�
భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగ�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చెక్ పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అతడి ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దీంతో అతడిని టీ20ల �
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. అదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు శాతం పాయింట్లు కోల్పోవడంతో దాయాది పాకి
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ క్రికెట్, బర్మీ ఆర్మీ లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ కు భారత జట్టు అభిమానులు ధీటుగా సమాధానమిస్తున్నారు. కోహ్లిని విమర్శించేంత �
భారత్-ఇంగ్లండ్ మధ్య ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయం అందుకుంది ఆతిథ్య జట్టు. దాంతో ఈ సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇక బెన్ స్టోక్స్ సారథ్య పగ్గాలు �
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ ఘోరపరాజయంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమవడం, బ్యాటర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోవడాన్ని విమర్శిస్తున్న