ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 215/7 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. రిషభ్ పంత�
భారీ లక్ష్య ఛేదనలో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దడంలో సహకరించిన శ్రేయాస్ అయ్యర్ (28) పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన 16వ ఓవర్ తొలి బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. వెనకడుగు వేసి థర్డ్మ్యాన్ వైపు పంపేందుకు ప్�
మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. పంత్ (1), కోహ్లీ (11) విఫలమవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్న రోహిత్ శర్మ (11) కూడా నిరాశ పరిచాడు. టాప్లే వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బ�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన బంతిని కవర్స్ మీదుగా పంపేందుకు కోహ్లీ ప్రయత్న
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ నుంచి ఓపెనర్గా వస్తున్న రిషభ్ పంత్ (1) ఈ మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను.. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్
బ్యాటింగ్కు అనుకూలించే ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేస
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్ మూడో బంతికి ఫిల్ సాల్ట్ (8) పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన లో ఫుల్టాస్ను భారీ షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్న�
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ప్రమాదకరమైన బట్లర్ (18)ను ఆవేష్ ఖాన్ అవుట్ చేయగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన జేసన్ రాయ్ (27)ను జమ్మూ ఎక్�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్కు శుభారంభం దక్కింది. కెప్టెన్ జోస్ బట్లర్ (18) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (23 నాటౌట్), డేవిడ్ మలాన్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో అ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన స్లోబాల్ను ఆడేందుకు ప్రయత్నించిన
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. భువీ, బుమ్రా తర్వాత చాహల్ కూడా సత్తా చాటాడు. తన తొలి ఓవర్లోనే హ్యారీ బ్రూక్ (8)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ షా�
ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన స్వింగ్తో భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. బుమ్రా కూడా తను ఉన్నానంటూ సత్తా చాటాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న లియామ్ లివింగ్స్టోన్ (15)ను బౌల�