ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత బుమ్రా విజృంభించడంతో 110 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. �
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ట్వీట్లతో అలరించే బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా. ఆయన తాజాగా టీమిండియాపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా రాణించిన
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
ఇంగ్లండ్ తో మంగళవారం ముగిసిన తొలి వన్డేలో భాగంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ఆతిథ్య జట్టు బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా.. ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ గణ
ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగడంతో తొలుత ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనను ప్రశాంతంగా ఆరంభించింది. చాల�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆరంభంలోనే బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మరో వెటరన్ పేసర్ షమీ కూడా సత్తాచాటాడు. బెన్స్టోక్స్ (0)ను తొలి పవర్ప్లేలోనే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాద�
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో.. పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లండ్ టాపార్డర్ వణికిపోయింది. మిడిలార్డర్ కూడా అతని ప్రతాపం ముందు తలవంచింది. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ (0) కూడా ఖాతా త
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ ఒకే ఓవర్లో డకౌట్ చేసిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�
ఫామ్లేమితో సతమతం అవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. త్వరలోనే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ అన్నాడు. మంగళవారం నుంచి ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్న