ఇంగ్లండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ముగ్గురు వెటరన్లు ధవన్ (1), రోహిత్ (17), కోహ్లీ (17) ముగ్గురూ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (16) కూడా పెవి
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లిష్ పేసర్ టాప్లే దుమ్మురేపుతున్నాడు. వరుసగా ధవన్ (1), రోహిత్ (17)ను అవుట్ చేసిన టాప్లే.. కోహ్లీ (17)ని కూడా పెవిలియన్ చేర్చాడు. యాంగిల్ అవుతున్న బంతిని డిఫెండ్ చేసుకునేందుక�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్ల�
మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. రీస్ టాప్లే వేసిన మూడో �
మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్లో ఉన్న సిరాజ్ సరిగా జడ్జ్ చెయ్యలేకపోయాడు. దాంతో అతని చే�
మూడో వన్డేలో పట్టుదలగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. 44వ ఓవర్లో చాహల్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ విల్లే (18) పెవిలియన్ చేరాడు. విల్లే కొట్టిన బంతి నేరుగా లాంగాఫ్లో ఉ
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ మరో కీలక వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ (27)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 37వ ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతిని భారీ సిక్సర
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి, కెప్టెన్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన మొయీ�
మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) డకౌట్ అయినా.. ఆ తర్వాత బెన్ స్టోక్స్ (27), జేసన్ రాయ్ (41) ఆ జట్టును కొద్దిసేపు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడార
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకున్న బెన్స్టోక్స్ (27) పెవిలియన్ చేరాడు. జేసన్
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. రెండో ఓవర్లోనే సిరాజ్ వేసిన సూపర్ బౌలింగ్కు ప్రమాదకర జానీ బెయిర్స్టో (0), జో రూట్ (0) ఇద్దరూ డకౌట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమ�
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
అంతర్జాతీయ క్రికెట్ లో ఒకప్పుడు అలవోకగా సెంచరీలు చేసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సుమారు మూడేండ్లుగా అదేదో తన పని కాదన్నట్టు చతికిలపడుతున్నాడు. శతకం సంగతి పక్కనబెడితే కనీసం హాఫ్ సెంచరీ చేసినా చ�
భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డ�