ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో బుమ్రా.. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా ‘SENA’ దేశాలపై వం�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మర
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోస�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవ
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (23) అవుటయ్యాడు. లంచ్ తర్వాత కాసేపటికే షమీ (13) అవుటవడంతో జాగ్రత్తగా ఆడిన జడ్డూ.. భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడాడు. ఓవర్లో సాధ్యమై
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. పాట్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చే
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (57) రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో లీచ్ బౌలింగ్లో ధ
భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
ఇంగ్లండ్-ఇండియా మధ్య ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న ఐదో టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆతిథ్య జట్టు గెలవడం కష్టమని మాజీ సారథి మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఈ మ్యాచ్ను శాసించే స్థి�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి