ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బెయిర్స్టో (106)ను అవుట్ చేసిన షమీ.. ఇండియాకు బ్రేక్ ఇస్తే ఆ తర్వాతి ఓవర్లోనే స్టువర్ట్ బ్రాడ్ (1)ను సిరాజ్ పెవిల�
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
ఇంగ్లండ్తో ఆడుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సడలించకూడదని మాజీ లెజెండ్ వసీం జాఫర్ హెచ్చరించాడు. అంతకుముందు పంత్ (146), జడేజా (104) సెంచరీలతోపాటు కెప్టెన్ బుమ్రా (31 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో భారత జట్టు 416
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�
కొత్త సారధి.. కొత్త కోచ్.. కొత్త ఉత్సాహంతో లార్డ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత