Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
Tejashwi Yadav | బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు ఆదేశించి�
Sanjay Singh Case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ నిర్ణయాన్ని కోర్టు గురువారం వాయిదా వేసింది. పిటిషన్పై శుక్రవారం తీర్పున
Jacqueline Fernandez | గ్యాంగ్స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు సైతం ఉన్నది. ఈ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలుసార్లు విచారించింది.
ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆ�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
Karti Chidambaram | మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మూసేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. అత్యంత అవినీతిమయమైన ఈ ఏజెన్సీ దేశానికి అవసరం లేదని తెలిపారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారీ లంచం కేసులో తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అధికారులు శనివారం మదురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో దాదాపు
Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర�
Prakash Raj | సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.100కోట్ల పోంజీ స్కీమ్ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు రావాలని ఈడ�
ఎడ్యుటెక్ సేవల సంస్థ బైజూస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకివ్వబోతున్నట్టు తెలుస్తున్నది. విదేశీ ఎక్సేంజ్ చట్టానికి లోబడి రూ.9 వేల కోట్ల నిధుల తరలింపు కేసులో సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు �
Byju's-ED | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు రూ.9000 కోట్ల నిధులు మళ్లించారని ఆ సంస్థ సీఈఓ బైజూ రవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
Gone Prakash Rao | పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijayaramana Rao)పై ఈడీ(Enforcement Directorate), ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్రావు(Gone Prakash Rao) తెలిపారు. గురువారం పె�
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జ్యుడీషియ