Byju's-ED | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు రూ.9000 కోట్ల నిధులు మళ్లించారని ఆ సంస్థ సీఈఓ బైజూ రవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
Gone Prakash Rao | పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijayaramana Rao)పై ఈడీ(Enforcement Directorate), ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్రావు(Gone Prakash Rao) తెలిపారు. గురువారం పె�
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జ్యుడీషియ
మనీ ల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్కు చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్ చేసింది.
ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరిం
Enforcement Directorate | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. పలు నగరాల్లో ఉన్న 70 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఈడీ ఈ చర్�
సినీ నటుడు నవదీప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మనీల్యాండరింగ్పైనే దృష్టి సారించిన అధికారులు.. తన అకౌంట్ల నుంచి �
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికార�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కేసు దర్యాప్తు సందర్భంగా నిందితులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, సంస్థ పనితీరు పారదర్శ�