రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కొత్త చిక్కుల్లోపడ్డారు. విదేశీ ఆస్తులకు సంబంధించి ఓ ఫెమా (విదేశీ మారకం నిర్వహణ చట్టం) కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం దక్షిణ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డ�
Anil Ambani: 1999 నాటి ఫెమా కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ఉదయం ముంబై ఆఫీసుకు ఆయన వెళ్లినట్లు సమాచారం ఉంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు.
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస�
MK Stalin | ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థల దాడులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించ�
ED notices to Xiaomi | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో షియోమీ సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మనుజైన్, మూడు ప్రైవేట్ బ్యాంకులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బెంగాల్ సీఎం మమత మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ ఆరోపణలు ఎద
Lyca Productions | చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తున్నది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు న�
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి రెండు రోజుల (17,18 తేదీల్లో) ఈడీ కస్టడీ పూర్తయ్యింది. ఈ మేరకు న్యాయస్థానానికి ఈడీ తరఫున మెమో దాఖలు చేశారు.
BBC India: ఫెమా చట్టం కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీబీసీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఈడీ కోరింది.
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. సోమవారం కస్టోడియన్ శంకరలక్ష్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను వేధించడానికి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదనే దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలే