Manish Sisodia | ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
MLC Kavitha | తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టంచేసినట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించ�
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎమ్మెల్సీ కవితకు బలవంతంగా అంటగట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. ఈ కేసులో డాక్యుమెంట్ రూపంలో ఎక్కడా కవిత పేరు లేకపోయినప్పటికీ కేవలం నిందితులు
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�
నాటి ఎమర్జెన్సీ రోజులను నేటి నరేంద్ర మోదీ పాలన గుర్తుకుతెస్తున్నది. ఇందిరా గాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమర్జెన్సీని చూస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిదిన్నరేండ్ల నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నది
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప
Arun Pillai | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిైళ్లె కోర్టును ఆశ్రయించారు.
ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.