Saumya Chaurasia | ఛత్తీస్గఢ్కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాకు.. ఢిల్లీ కోర్టు వచ్చే నెల 7 వరకు
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు
Delhi Minister, Satyendra Jain | మనీలాండింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకున్నది. మంత్రి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మం�
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
కోర్టుకు ఈడీ సమర్పించిన ఆధారాలను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీస్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ఆరోపించింది.
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.