Nowhera Shaik : నౌహిరా షేక్ కేసులో తాజాగా మరో రూ.78కోట్లను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కు చెందిన రూ.37.58కోట్లను పీఎంఏల్ఏ కింద అటాచ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్న తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిమాం�
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు
Saumya Chaurasia | ఛత్తీస్గఢ్కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాకు.. ఢిల్లీ కోర్టు వచ్చే నెల 7 వరకు
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు
Delhi Minister, Satyendra Jain | మనీలాండింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకున్నది. మంత్రి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మం�
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు