దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
కోర్టుకు ఈడీ సమర్పించిన ఆధారాలను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీస్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ఆరోపించింది.
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.
రాష్ట్రంలో ఈ నెల 9, 10న వేర్వేరు గ్రానైట్ వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్, కరీంగనర్లోని
ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్�
‘పార్టీ నుంచి వలసలకు నేనే కారణమన్నారు. మునుగోడులో పార్టీ ఓటమిలో అభ్యర్థి తప్పేమీ లేదు, అధ్యక్షుడే సరిగ్గా ప్లాన్ చేయలేదంటున్నారు. మంత్రి గంగుల ఇంటిపై ఈడీ దాడి చేస్తే సొంత జిల్లా నేతలపై దాడి చేయిస్తారా? �
Jacqueline Fernandez | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.200కోట్ల మనీలాండరింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటడి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఢిల్లీ కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఇటీవల మంజూరు చ�
ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న తెలంగాణను నడిపించే చోదకశక్తులపై కేంద్రానికి కన్నుకుట్టింది. లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రానైట
Manish Sisodia | తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. పీఏ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేసిందని, అయితే అక్కడ ఏమీ అధికారులకు ఏమీ