మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకర�
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్పై చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని మహా పాపంగా ప్రచారం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్న దర్యాప్తు సంస్థలకు మాత్రం వందలకోట్ల నిధుల వరద పారిస్తున్నది.
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సీజ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాన్ని తెరువకూడదని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాం
బీజేపీ విధానాలను తరచూ తూర్పారబట్టే శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారిక �
కేంద్రం చేతిలో వేధింపుల అస్త్రంగా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు.. దారికొస్తే వదిలేసుడు ఈడీ దర్యాప్తు కేసుల్లో మూడు శాతంలోపే శిక్షల రేటు కేసులు సాగదీస్తూ ప్రత్యర్థులను కుంగదీసే ఎత్తుగ�
మనీలాండరింగ్ చట్టంలో సమన్లు, అరెస్టులు సబబే.. ఆస్తులనూ జప్తు చేయవచ్చు.. సుప్రీంకోర్టు సమర్థన న్యూఢిల్లీ, జూలై 27: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసే, అరెస్టు చేసే అ