కోల్కతా, సెప్టెంబర్ 10: కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న మోసపూరిత గేమింగ్ యాప్ ఆపరేటర్ల కార్యాలయాలు, ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. శనివారం ఆరు చోట్ల తనిఖీలు జరిగాయి. రూ.17 క�
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకర�
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్పై చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని మహా పాపంగా ప్రచారం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్న దర్యాప్తు సంస్థలకు మాత్రం వందలకోట్ల నిధుల వరద పారిస్తున్నది.
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్�