కేంద్రం చేతిలో వేధింపుల అస్త్రంగా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు.. దారికొస్తే వదిలేసుడు ఈడీ దర్యాప్తు కేసుల్లో మూడు శాతంలోపే శిక్షల రేటు కేసులు సాగదీస్తూ ప్రత్యర్థులను కుంగదీసే ఎత్తుగ�
మనీలాండరింగ్ చట్టంలో సమన్లు, అరెస్టులు సబబే.. ఆస్తులనూ జప్తు చేయవచ్చు.. సుప్రీంకోర్టు సమర్థన న్యూఢిల్లీ, జూలై 27: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసే, అరెస్టు చేసే అ
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీఎంఎ
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె మధ్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజన�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �