హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీఎంఎ
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె మధ్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజన�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు