Enforcement Directorate | తెలుగు రాష్ట్రాల్లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ షాపుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
journalist rana ayyub | జర్నలిస్ట్ రాణా ఆయూబ్పై మనీలాండింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఘజియాబాద్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసి
ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి
Anil Deshmukh Bail | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మనీలాండింగ్ కేసులో మాజీ మంత్రికి కోర్టు ఈ నెల 4న బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు�
‘తృణమూల్ కాంగ్రెస్ నేతలపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. అందుకే, ఈడీ అధికారులను కేంద్రం.. బెంగాల్కు ప్రత్యేకంగా పంపించనున్నది’& ఆగస్టు 21న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చే�
మనీలాండరింగ్కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై గత 8 ఏండ్లలో ఈడీ 3,010 దాడులు చేసి రూ.లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది. ఈ స్థాయిలో సొమ్మును సీజ్ చేయడం చరిత్రలో మొ�
Partha Chatterjee: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛట�
ఆర్థిక నేరగాళ్లను అదుపు చేసి దేశ సంపద కాపాడేందుకు ఉద్దేశించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోల్కతా, సెప్టెంబర్ 10: కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న మోసపూరిత గేమింగ్ యాప్ ఆపరేటర్ల కార్యాలయాలు, ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. శనివారం ఆరు చోట్ల తనిఖీలు జరిగాయి. రూ.17 క�