కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను బెదిరించడం, విపక్ష పార్టీల్లో అసమ్మతి రగిల్చి, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో జ�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�