ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను బెదిరించడం, విపక్ష పార్టీల్లో అసమ్మతి రగిల్చి, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో జ�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావా�
Anil Parab | దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు కొనసాగుతున్నది. మహారాష్ట్రలో అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా మంత్రికి నోటీసులు జారీ చేసింది. మనీలాండరిం�
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ రెండోరోజు 11 గంటల పాటు ప్రశ్నించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న రాహుల్ను మధ్యాహ�