చైనాకి చెందిన దిగ్గజ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్ల
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను
న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నిస్తున్నది. అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో�
గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం జప్తు చేశారు. దక్షిణ మ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మధ్య యుద్ధం నడుస్తున్నది. నిరుటి ఓ ఆడియో టేప్ లీకు వ్యవహారంలో బెంగాల్ పోలీసులు సోమవారం ఈడీలోని ముగ్గురు సీనియర్ అధికారులకు సమన్లు పంపి�
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ముంబై ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4 వరకు పొడిగించింది. అయితే ఆయనకు మంచం, పరుపు, చైర్ ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది. అండ�