కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కార్యాలయంలో హాజరు కానున్నారు. బొగ్గు కుంభ�
పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న
న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన
ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తి
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు ఈ మేరకు పేర్కొంది. ఎన్సీపీ సీనియర్ నేత అయిన 62 ఏండ్ల నవాబ్ �
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ కీలక నేత నవాబ్ మాలిక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తో
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల ని�
ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. నవాబ్ మాలిక్పై ఈడీ కేసులపై ఆ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్�
మరో డజను ప్రాంతాల్లోనూ తనిఖీలు ఎన్నికల వేళ పంజాబ్లో కలకలం 2018నాటి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో సోదాలు జరిపినట్టు ఈడీ వెల్లడి నన్ను లక్ష్యంగా చేసుకొనే సోదాలు: చన్నీ బెంగాల్లో ఎన్నికలు జరిగే సమయంలోనూ సీఎం మ�
Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330
న్యూఢిల్లీ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ చైర్మన్ నీసమణిమారన్ ముత్తుకు చెందిన సుమారు 293.91 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెండ్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యా�
చైనా లోన్ యాప్స్ కేసులో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): చైనా లోన్ యాప్స్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో ‘పెద్ద చేప’ను పట్టుకొ�