మరో డజను ప్రాంతాల్లోనూ తనిఖీలు ఎన్నికల వేళ పంజాబ్లో కలకలం 2018నాటి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో సోదాలు జరిపినట్టు ఈడీ వెల్లడి నన్ను లక్ష్యంగా చేసుకొనే సోదాలు: చన్నీ బెంగాల్లో ఎన్నికలు జరిగే సమయంలోనూ సీఎం మ�
Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330
న్యూఢిల్లీ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ చైర్మన్ నీసమణిమారన్ ముత్తుకు చెందిన సుమారు 293.91 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెండ్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యా�
చైనా లోన్ యాప్స్ కేసులో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): చైనా లోన్ యాప్స్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో ‘పెద్ద చేప’ను పట్టుకొ�
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల