న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ సోమవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట మరోసారి హాజరయ్యారు. ఎరువుల ఎగుమతిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈడీ ఆయనకు ఇట�
రూ. 700 కోట్ల విలువైన షేర్లు జప్తుహైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూ
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హీరో తరుణ్ బుధవారం హాజరయ్యారు. ఉదయం ఈడీ కార్యాలయానికి తన బ్యాంకు ఖాతాల వివరాలతో వచ్చిన తరుణ్ను ఈడీ అధికారులు దాదాపు ఏడు
కెల్విన్తో నీకు ఎప్పటి నుంచి పరిచయం? డ్రగ్స్ కొనుగోళ్ల కోసం ఎప్పుడైనా డబ్బులు పంపారా?.. హీరో నవదీప్పై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం ఎఫ్-క్లబ్కు ఎవరెవరు వచ్చేవారు..అక్కడ ఏరకమైన పార్టీలు జరిగేవి? కెల్విన్
ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ హాజరుకావాలని ఈడీ సమన్లుఈడీ దర్యాప్తులో కీలకంగా మారిన ఎఫ్-క్లబ్ ‘పార్టీ’లు..హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ హీరో నవదీ�
పుణె, సెప్టెంబర్ 7: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడంలో భాగంగా అధికార కూటమి నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంటున్నదని ఎన్సీపీ అధినేత శరద్పవార్ మండిపడ్డారు. ఇది రాష్ట�
టాలీవుడ్ డ్రగ్స్కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈనెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మికౌర్, రక�