ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అజిత్ పవార్, ఆయన భార్యకు చెందినదిగా భావిస్తున్న రూ.65 కోట్ల విలువైన ఒక షుగర్ మిల్ను ఈడీ జప్తు చేసింది.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్ | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు.
‘వజీర్ఎక్స్’లో గందరగోళం ఎందుకు?|
తమకు ఈడీ నుంచి ఎటువంటి షోకాజ్ నోటీసు అందలేదని దేశంలోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వజీర్ ఎక్స్ తెలిపింది. తమ .....
న్యూఢిల్లీ : ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యాపారి, రెస్టారెంట్ల అధినేత నవనీత్ కల్రాపై ఈడీ మనీల్యాండ�
కోల్కతా : తృణమూల్ కునాల్ ఘోష్ రూ.2.67 కోట్ల శారదా డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తిరిగి ఇచ్చాడు. పోంజీ సంస్థ యొక్క మీడియా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు శారదా గ్రూప్ తనకు చెల్లించిన డబ్బును తిరిగి ఇ�
దేశంలోని చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద అమెజాన్ వేదిక నుంచి అమ్ముకునేందుకు కేంద్రం అనుమతించింది. స్మాల్ ట్రేడర్ల ఉత్పత్తుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, వివక్�
పంజాబ్ ఏక్తా పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరా ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. పంజాబ్లోని ఐదు ప్రాంతాల్లో, చండీగఢ్లో ఒకచోట, ఢిల్లీలో రెం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్ర�