న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై ఇక క్యూఆర్ కోడ్, పాస్కోడ్ వచ్చి చేరాయి. కొందరు వ్యక్తులు నకిలీ సమన్లతో డబ్బులు దండుకొంటున్న ఉదంతాలతో… ఆ బెడదను తప్పించడానికి టెక్నా
Former Maharashtra Home Minister Anil Deshmukh | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను
మహారాష్ట్ర బీజేపీ ఎంపీ సంజయ్ పాటిల్ముంబై: తాను బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నందున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన జోలికి రాదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ పాటిల్ అన్నారు. ఈడీని ఎగతాళి చేశారు. సంజయ్ మహారాష్
న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ సోమవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట మరోసారి హాజరయ్యారు. ఎరువుల ఎగుమతిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈడీ ఆయనకు ఇట�
రూ. 700 కోట్ల విలువైన షేర్లు జప్తుహైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూ
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హీరో తరుణ్ బుధవారం హాజరయ్యారు. ఉదయం ఈడీ కార్యాలయానికి తన బ్యాంకు ఖాతాల వివరాలతో వచ్చిన తరుణ్ను ఈడీ అధికారులు దాదాపు ఏడు