Agrigold Case | అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కంపెనీ ప్రమోటర్లయిన ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ ఎస్కే మిశ్రా కోసం ‘చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా’ (సీఐవో) అనే పదవిని మోదీ సర్కార్ సృష్టించబోతున్నది. దీనిపై కేంద్రం పెద్ద ఎత్తున మల్లగుల్లాలు పడుత
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) కు ఢిల్లీ
కోర్టు (Delhi court )లో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో
ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేక�
Pawan Munjal | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్, హీరో మోటో కార్ప్, దాని అనుబంధ సంస్థల అధికారుల ఇండ్లలో రూ.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ�
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర�
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కొత్త చిక్కుల్లోపడ్డారు. విదేశీ ఆస్తులకు సంబంధించి ఓ ఫెమా (విదేశీ మారకం నిర్వహణ చట్టం) కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం దక్షిణ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డ�
Anil Ambani: 1999 నాటి ఫెమా కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ఉదయం ముంబై ఆఫీసుకు ఆయన వెళ్లినట్లు సమాచారం ఉంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు.