కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్లిస్ట్లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
ED Notice | మనీలాండరింగ్ కేసులో శివసేన (యూబీటీ) నేత రవీంద్ర వైకర్కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని కోరింది. ఇటీవల ముంబయిలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Religare-ED | ప్రముఖ ఫైనాన్స్ సేవల సంస్థ రెలిగేర్ ఫైన్ విస్ట్.. రూ.2000 కోట్ల నిధులను దారి మళ్లించినట్లు తమ దాడుల్లో గుర్తించామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Enforcement Directorate | జార్ఖండ్ మైనింగ్ కేసులో ఆ రాష్ట్ర సాహిబ్ గంజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) రామ్ నివాస్ యాదవ్ నివాసంలో రూ.7.25 లక్షల నగదుతోపాటు రూ.36.99 లక్షల విలువైన పత్రాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసు�
ఫారెక్స్ ఉల్లంఘన కేసులో కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ నివాసం సహా సంబంధిత ప్రదేశాల్లో ఈడీ అధికారులు (Enforcement Directorate) బుధవారం దాడులు చేపట్టారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి డుమ్మా కొట్టారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ నెల 3న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన ఢిల్లీ సీఎం.. రేపు వి�
Priyanka Gandhi Vadra: ల్యాండ్ సేల్ కేసులో ఈడీ తన ఛార్జిషీట్లో ప్రియాంకా గాంధీ పేరును చేర్చింది. ఆ కేసులో ఆమె భర్త రాబర్ట్ వద్రా పేరును కూడా జోడించారు. అయితే ఇద్దర్నీ నిందితుల జాబితాలో చేర్చలేదు.
Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నార
Vivo-ED | మనీ లాండరింగ్ కేసులో తమ స్మార్ట్ ఫోన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై చైనా స్పందించింది. తమ సంస్థల పట్ల భారత్ వివక్ష చూపదని భావిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ అధ�
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.