Enforcement Directorate | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న కోర్టు విచారణ జరు�
Hemant Soren | భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) కస్టడీని కోర్టు పొడిగించింది.
Hemant Soren | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి బుధవారం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈడీ అరెస్టుకు ముందు ఆయన రాజ్భవన్కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ వీడియో సందేశం
ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
Hemant Soren-JMM | జార్ఖండ్ లోని జేఎంఎం నేత హేమంత్ సోరెన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈడీ విచారణ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు రాంచీని వీడి వెళ్లొద్దని జేఎంఎం నేతలు చెప్పారు.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం మరోసారి సమన్లు పంపింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 29న లేదంటే 31న సమయంలో ఇవ్వాల�
Enforcement Directorate-Fraud | పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ అధికారి ఒకరు ఆన్ లైన్ గేమ్స్ కోసం తనతోపాటు ఇతర సిబ్బంది ఐడీలను దుర్వినియోగం చేసి, రూ.52 కోట్లకు పైగా ఫిక్స్ డ్ డిపాజిట్లను తస్కరించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరే�
Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. రైల్వే ల్యాండ్ ఫర్ జాబ్స్ మనీలాండర