Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది.
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Tapas Roy | పార్లమెంట్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ (Tapas Roy) ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు.
Arvind Kejriwal | లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను (ED Summons) గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేం�
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు.
ED | హీరానందానీ గ్రూప్ ప్రమోటర్ నిర్జన్ హీరానందానీ, ఆయన తనయుడు దర్శన్ హీరానందానీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న ముంబయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై సమన్�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని గురువారం ఆదేశించింది.
Byju`s- ED Look Out Notice | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ బైజూ’స్ వ్యవస్థాపకుడు-సీఈఓ బైజూ రవీంద్రన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుక్ఔట్ నోటీసు జారీ చేసింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
Paytm- ED | విదేశీ మారక ద్రవ్యం యాజమాన్యం చట్టం (ఫెమా) నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) ఉల్లంఘించినట్లు తేలలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించినట్లు అధికార వర్గాలు తె�
vote of confidence motion | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం పాలసీ స్కామ్పై ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం, ఢిల్లీ కోర్టుకు క�
Paytm-ED | బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం
Paytm- Market Capitalistaion | ఆర్బీఐ నిషేధం విధించడంతో గత పది సెషన్లలో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26 వేల కోట్లు నష్టపోయింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో పేటీఎంలో లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప�