జీహెచ్ఎంసీలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు దోపిడీపర్వం సాగుతోంది. తాజాగా ఎంటమాలజీ విభాగంలో నయా దందా వెలుగులోకి రావడం బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఉద్య�
MLC elections | ఈనెల 27న జరిగే మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్ట�
పని ప్రదేశంలో సీనియర్లు జూనియర్లకు చీవాట్లు పెట్టడాన్ని ‘ఉద్దేశపూర్వక అవమానం’గా పరిగణించలేమని.. అందుకు క్రిమినల్ చర్యలు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
MP Laxman | ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసంఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటును వేయాలన్నారు.
ఎట్టకేలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఉద్యోగులకు వేతనాలను చెల్లించారు. సొసైటీ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 7వేల మందికిపైగా టీచింగ్, నాన్టీచింగ్ విధులను నిర్వర�
వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్
మాదాపూర్, ఫిబ్రవరి 7: నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ట�
Shirdi | ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు �
Peddapalli | విధి నిర్వహణలో ఉద్యోగులు, సిబ్బంది(Employees) ఎలాంటి ఒత్తిడిలకు లోను కావద్ద,ని క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తుమ్ము రవీందర్ పటేల్ సూచిం�
ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం. పన