Employees Burn To Death | ఒక ప్రైవేట్ సంస్థ బస్సులో మంటలు చెలరేగాయి. ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల్లో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉద్యోగులు, కార్మికుల ధర్నాలతో హోరెత్తింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆశ్రమాల్లోని కార్మికులు వందలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ వ
జీహెచ్ఎంసీలో ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది.
Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నెలలో కనీసం పది రోజులు ఆఫీస్కు రావాలని సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు దోపిడీపర్వం సాగుతోంది. తాజాగా ఎంటమాలజీ విభాగంలో నయా దందా వెలుగులోకి రావడం బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఉద్య�
MLC elections | ఈనెల 27న జరిగే మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్ట�
పని ప్రదేశంలో సీనియర్లు జూనియర్లకు చీవాట్లు పెట్టడాన్ని ‘ఉద్దేశపూర్వక అవమానం’గా పరిగణించలేమని.. అందుకు క్రిమినల్ చర్యలు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
MP Laxman | ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసంఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటును వేయాలన్నారు.