రువు భత్యం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగులు ఎప్పుడూ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఇలాంటి కార్�
ఇదంతా చూస్తుంటే. ‘చెల్లికి పెళ్లి, జరగాలి మళ్లీ మళ్లీ’ అనే సినీ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గొంతెత్తిన ప్రతిసారీ ప్రభుత్వం ‘కమిటీ’లను తెరమీదికి తెస్తున్నది. నిరుడ
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్డౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేట
దేశంలోని ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడున్న కంపెనీలను వీడే యోచనలో ఉన్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. వచ్చే ఏడాదికాలంలో కొత్త సంస్థల్లో చేరేందుకే మెజారిటీ వర్కర్లు ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొ�
Retirement benefits | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో 3974 మందికి స్థానచలనం కలగనున్నది. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది. రెండో వేతన సవరణ రిపోర్టును ప్రభుత్వం త్వరగా తెప్పించుకుని అ
రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియడంలేదని ఆర్టీసీ నాన్ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల
Google LayOffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు లేఆఫ్లు (LayOffs) ప్రకటించింది.
గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది.
లక్ష్యాలు పూర్తి చేయలేదని పేర్కొంటూ మెడలో పట్టీవేసి కుక్క మాదిరిగా ఉద్యోగులను నడిపించడమే కాక, నేలపై నాణేలను నోటితో తీయించిన అమానుష ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.