ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
Microsoft | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ (layoffs) ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ విదేశీయ�
అసలు తాము సభ్యులం ఉన్నామని గుర్తించే వారే దేవాదాయశాఖలో లేరని, సమావేశాలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అర్చక సంక్షేమబోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సెక్రటేరియేట్లో తెలంగాణ అర్చ�
ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం 8వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత ఏజెంట్లను నియమిం�
Flipkart | వాల్మార్ట్కు చెందిన ఇ-కామర్స్ (Walmart-owned e-commerce) దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వేల సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
CM Revanth Reddy | ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
సూర్యాపేట నీటి పారుదల శాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కొంతమంది అధికారులు, ఉద్యోగులు అడ్డూఅదుపు లేకుండా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్వలు మూసి కొన్ని ప్రొంతాలకే నీట�
ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు.
రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించిన డబ్బులను ఆఖరి పనిదినాన్నే అందించాలని, ఇప్పటికే ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ రాజ్యాధికార సమిత�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్లను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద తొలగింపు ప్రక్రియ.
General Strike | అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ ప
ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టంచేశారు. సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు �
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, హెల్త్కార్డులు, కొత్త పీఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కినట్టేనా? ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన�