జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ జిల
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆందోళన బాట పట్టారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ బాధ్యతలను అప్పగించడాన్ని వ్�
గురుకులాల పనివేళలపై ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ప్రతిపాదిస్తున్న దానికి, ప్రస్తుతమున్న టైంటేబుల్కు పెద్దగా తేడా ఏమీలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గతంలో �
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
ఉద్యోగుల కెరీర్లో ప్రతిభ, ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి ఇవి కీలకంగా మారుతాయి. బాడీ లాంగ్వేజ్, మాటల్లో పదాల ఎంపిక, సమయ పాలన లాంటి సాధారణ విషయాలే.. అసాధారణ ప్రభావం చ�
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ�
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు.