ఉద్యోగుల కెరీర్లో ప్రతిభ, ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి ఇవి కీలకంగా మారుతాయి. బాడీ లాంగ్వేజ్, మాటల్లో పదాల ఎంపిక, సమయ పాలన లాంటి సాధారణ విషయాలే.. అసాధారణ ప్రభావం చ�
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ�
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు.
Infosys | దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం.
జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్ ను శుక్రవారం జగిత్యాల జిల్లా ఐఎన్ టియూసి అధ్యకులు, విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మర్యాద పూర్వ�
Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన (layoff) విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్కు సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ని
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృ�