ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు.
రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించిన డబ్బులను ఆఖరి పనిదినాన్నే అందించాలని, ఇప్పటికే ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ రాజ్యాధికార సమిత�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్లను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద తొలగింపు ప్రక్రియ.
General Strike | అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ ప
ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టంచేశారు. సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు �
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, హెల్త్కార్డులు, కొత్త పీఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కినట్టేనా? ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన�
ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు భగ్గుమంటున్నాయి. సీఎం మా టలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాలకు అత
యువ ఉద్యోగుల్లో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనడంలో భాగంగా హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో స్టార్ హెచ్ఆర్ సమ్మేళనం 2025 నిర్వహించారు.
ఏపీ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (ఏపీవీసీసీ)కి చెందిన ఏడుగురు కంటిచూపు దోషం ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని హైకోర్టు తీర్పు చెప్పింది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులను ఏకపక్షంగా తొలగ
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
Google LayOffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు మరోసారి లేఆఫ్లు (LayOffs) ప్రకటించింది.
ఉద్యోగులను, ప్రజలను వేరు చేసే కుట్రలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కాల్చుకుతింటారా? కోసుకుతింటారా?’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఉద్దేశించి సీఎం రేవం�
దేశంలో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా సెలవులు, విదేశీ టూర్లను తక్షణం రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.