బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు న్యాయం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని టీఎన్జీవో భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్
AP Cabinet | ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే నిర్ణయానికి, 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు కు సమావేశం ఆమోదం తెలిపింది.
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద
ప్రముఖ టెక్ దిగ్గజం మెటాలో (Meta) భారీగా ఉద్యోగాలకు కోతలు (Layoffs) పడనున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించారని, వారి స్థానాలను కొత్త వా�
90 hour work week | వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) తన ఉద్యోగులకు (employees) సూచించారు.
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్తో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు,
ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
నాల్గో తరగతి ఉద్యోగుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గీట్లు సుమిత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ స�
తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌ
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ