ఎట్టకేలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఉద్యోగులకు వేతనాలను చెల్లించారు. సొసైటీ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 7వేల మందికిపైగా టీచింగ్, నాన్టీచింగ్ విధులను నిర్వర�
వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్
మాదాపూర్, ఫిబ్రవరి 7: నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ట�
Shirdi | ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు �
Peddapalli | విధి నిర్వహణలో ఉద్యోగులు, సిబ్బంది(Employees) ఎలాంటి ఒత్తిడిలకు లోను కావద్ద,ని క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తుమ్ము రవీందర్ పటేల్ సూచిం�
ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం. పన
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు న్యాయం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని టీఎన్జీవో భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్
AP Cabinet | ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే నిర్ణయానికి, 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు కు సమావేశం ఆమోదం తెలిపింది.
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద
ప్రముఖ టెక్ దిగ్గజం మెటాలో (Meta) భారీగా ఉద్యోగాలకు కోతలు (Layoffs) పడనున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించారని, వారి స్థానాలను కొత్త వా�