అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులు�
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయిస్, టీచర్స్, గజిట
అమరావతి : ఏపీ ఉద్యోగుల పీఆర్సీతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన�
నేడు సీనియారిటీ జాబితా ప్రకటన రేపు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజనను ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి చేసేందుకు రాష్ట
మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయి పోస్టులకు ఒక కమిటీ ఏర్పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మరొకటి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ప్రక్రియ మొదలు సీనియార్టీకి ప్రాధాన్యం.. త్వరలో పూ�
పనితీరు బాగాలేదంటూ తొలగింపు అమెరికాలో ఓ భారత సంతతి సీఈవో ఫైర్ న్యూయార్క్, డిసెంబర్ 6: పనితీరు బాగాలేదంటూ ఏకంగా 900 మందికిపైగా ఉద్యోగులను తొలగించేశారో భారత సంతతి సీఈవో. అమెరికా మార్ట్గేజ్ సంస్థ బెటర్.�
కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం కేటాయింపు ఉద్యోగులకు ఆప్షన్లు..ఆఫ్లైన్లోనే బదిలీలు త్వరలో మార్గదర్శకాలు విడుదలయ్యే చాన్స్ సీఎస్తో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీ హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): క
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు సీఎం జగన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఊరిస్తున్న పీఆర్సీపై తీవ్ర జాప్యం చేస్తు�
అమరావతి : యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం వర్సిటీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఏపీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన నిధులను ఏపీ స్టేట్ ఫైనాన�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
ఉద్యోగులకు క్రీడలు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్ సుల్తాన్ బజార్, నవంబర్ 22: నిత్యం విధి నిర్వహణలో శ్రమించే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �