బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఐటీ కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీచేస్తున్నా యి. కొవిడ్ మూడో దశ ముగింపునకు చేరుకో
ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయానికి నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీమారంగ ఉద్యోగుల సంఘం
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
కరోనా సంక్షోభంలోనూ కేంద్రం మొండిచేయి ఆదాయ పన్ను టారిఫ్లపై ప్రకటన లేకుండా పద్దు ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నా కేంద్రం శీతకన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గంపెడాశతో �
అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సం�
కేంద్రం పీఆర్సీ కంటే మన డీఏలే అధికం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఉద్యోగుల కృషితోనే అవార్డులు: త్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ ప్రారంభం వరంగల్, జనవరి
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
అమరావతి : ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు వెనక్కి నడిచి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టేవిధం�
Google | దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు సంబంధించిన నియమావళి విషయాల్లో మిగతా కంపెనీలకు మార్గదర్శిగా ఉండే ఈ సంస్థ.. తమ ఉద్యోగులకు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ