అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సం�
కేంద్రం పీఆర్సీ కంటే మన డీఏలే అధికం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఉద్యోగుల కృషితోనే అవార్డులు: త్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ ప్రారంభం వరంగల్, జనవరి
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
అమరావతి : ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు వెనక్కి నడిచి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టేవిధం�
Google | దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు సంబంధించిన నియమావళి విషయాల్లో మిగతా కంపెనీలకు మార్గదర్శిగా ఉండే ఈ సంస్థ.. తమ ఉద్యోగులకు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమ ఉండడం వల్లే గడిచిన రెండున్నర ఏండ్లలో అనేక కార్యక్రమాలు అందజేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పీఆర్సీ విషయంలో ప్రభుత్వ
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
71 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయమిదే కెరీర్ను కొత్తగా ప్రారంభించాలని ఆలోచన కరోనా ‘వర్క్ఫ్రమ్ హోమ్’తో తేడాలేకుండా పోయిన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం జాబ్ మార్కెట్పై తీవ�
పీఆర్సీపై ఏపీలో ఉద్యోగుల ఆగ్రహం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ జీవోలను బేషరతుగ
అమరావతి : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీతో పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నా�
తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ హైదరాబాద్, జనవరి 17 : దంపతులైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా చూస్తామని, అంత వరకు ఉద్యోగులంతా ఓపికపట్టాలని రాష్ట్ర ప్రణా�