బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల వేతనాల నుంచి 1శాతం ఇచ్చేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో శని�
ఉద్యోగుల ఆరోగ్య బీమా (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. శనివారం టీఎన్జీవో
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఐటీ కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీచేస్తున్నా యి. కొవిడ్ మూడో దశ ముగింపునకు చేరుకో
ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయానికి నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీమారంగ ఉద్యోగుల సంఘం
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
కరోనా సంక్షోభంలోనూ కేంద్రం మొండిచేయి ఆదాయ పన్ను టారిఫ్లపై ప్రకటన లేకుండా పద్దు ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నా కేంద్రం శీతకన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గంపెడాశతో �