కంపెనీ ఉద్యోగులందరినీ అన్ని ఖర్చులు భరించి రెండు వారాల పాటు ఇండోనేషియాలోని బాలి దీవులకి తీసుకెళ్లిన బాస్పై సిబ్బంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆర్ధిక మందగమనం నేపధ్యంలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు.
సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం �
వృద్ధి మందగించి రాబడి పడిపోవడంతో 150 మంది ఉద్యోగులను తొలగించామని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. వ్యాపార అవసరాల కోసమే ఈ మార్పులు చేపడుతున్నామని, ఉద్యోగుల సామర్ధ్యం కొలమా
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �