రూ.1.50 కోట్ల వరకూ ఆఫర్ న్యూఢిల్లీ, మార్చి 26: దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన సిబ్బందిలో కొంతమందికి భారీ బోనస్లు ప్రకటించింది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల నుంచి నిపుణుల కోసం పోటీ ప�
జల మండలి ఎంప్లాయీస్ సమస్యలపై రాంబాబుకు అవగాహన.. అభివృద్ధిని కోరుకునే యూనియన్కే పట్టం కట్టండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వ
రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కా
కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరుచేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప�
సీమాంధ్ర వలస పాలకుల అసమర్థ పాలన వల్ల కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారికి చాలీచాలని జీతాలు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాలు, పోరాటాలను నాటి పాలకులు పట్టించుకోలేదు. కానీ ఉద్యమ సమయంల�
పట్టణాలు, నగరాల్లో ఇంటి అనుమతులపై తనిఖీ నివేదికలు ఇవ్వడంలో జాప్యం చేసిన 10 మంది ఉద్యోగుల వేతనాలను కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరి వేతనంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల వేతనాల నుంచి 1శాతం ఇచ్చేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో శని�
ఉద్యోగుల ఆరోగ్య బీమా (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. శనివారం టీఎన్జీవో
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�