వృద్ధి మందగించి రాబడి పడిపోవడంతో 150 మంది ఉద్యోగులను తొలగించామని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. వ్యాపార అవసరాల కోసమే ఈ మార్పులు చేపడుతున్నామని, ఉద్యోగుల సామర్ధ్యం కొలమా
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మురికి వ్యక్తులు, ఏమాత్రం పనికిరాని వారు అంటూ అవమాన�
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�
మా కంపెనీలో చేరే ఉద్యోగులకు నచ్చినన్ని సెలవులు ఇస్తాం అని ఓ కంపెనీ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? న్యూజిలాండ్లోని ‘యాక్షన్స్టెప్' అనే కంపెనీ ఉద్యోగులకు అపరిమిత సెలవులు ఇస్తున్నది.
ఓ న్యూజిలాండ్ కంపెనీ తమ ఉద్యోగులకు అపరిమిత సెలవలను ఆఫర్ చేసింది. హై ట్రస్ట్ మోడల్గా చెబుతున్న కంపెనీ తమ ఉద్యోగులకు వీలైనన్ని సెలవలు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
ఆఫీస్ స్పేస్ డిమాండ్లో దేశంలోనే ముందంజలో ఉన్న హైదరాబాద్ రియల్ రంగానికి రిటర్న్ టు ఆఫీస్ (ఆర్టీవో) మరింత ఊపునిస్తున్నది. ప్రధానంగా నగరంలోని ఐటీ కారిడార్లో కొవిడ్కు ముందున్న పరిస్థితుల మాదిరిగా
Vijayawada | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎస్ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించారు. ప�
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను అమలుచేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చే
విద్యుత్తు సంక్షోభం. పవర్ హాలీడేలు. నాలుగు లక్షల కోట్ల దాకా అప్పులు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్న గుజరాత్ �
చెన్నై : ఈ నెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్