గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్న
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�
రాష్ట్రం అమలు చేస్తున్నది.. చూసి దేశం ఆచరిస్తున్నది ఏడేండ్ల కిందటే టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు.. ఇప్పటికే మూడు నగరాల్లో అందుబాటులోకి.. రెండుచోట్ల పురోగతిలో.. ద్వితీయ శ్రేణి నగర
ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సి�
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �