సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం �
వృద్ధి మందగించి రాబడి పడిపోవడంతో 150 మంది ఉద్యోగులను తొలగించామని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. వ్యాపార అవసరాల కోసమే ఈ మార్పులు చేపడుతున్నామని, ఉద్యోగుల సామర్ధ్యం కొలమా
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మురికి వ్యక్తులు, ఏమాత్రం పనికిరాని వారు అంటూ అవమాన�
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�
మా కంపెనీలో చేరే ఉద్యోగులకు నచ్చినన్ని సెలవులు ఇస్తాం అని ఓ కంపెనీ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? న్యూజిలాండ్లోని ‘యాక్షన్స్టెప్' అనే కంపెనీ ఉద్యోగులకు అపరిమిత సెలవులు ఇస్తున్నది.
ఓ న్యూజిలాండ్ కంపెనీ తమ ఉద్యోగులకు అపరిమిత సెలవలను ఆఫర్ చేసింది. హై ట్రస్ట్ మోడల్గా చెబుతున్న కంపెనీ తమ ఉద్యోగులకు వీలైనన్ని సెలవలు తీసుకునే వెసులుబాటు కల్పించింది.