ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సి�
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �
కంపెనీ ఉద్యోగులందరినీ అన్ని ఖర్చులు భరించి రెండు వారాల పాటు ఇండోనేషియాలోని బాలి దీవులకి తీసుకెళ్లిన బాస్పై సిబ్బంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆర్ధిక మందగమనం నేపధ్యంలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు.