తెలంగాణ సాధనలో ఉద్యోగుల పెన్డౌన్ చరిత్రాత్మక పోరాటమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెన్డౌన్ ప్రారంభమైన నవంబర్ 30ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకున్నారు
కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస�
టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన�
పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�
ముందున్న సంక్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ఉద్యోగులు శ్రమించాలని, ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహరహం శ్రమించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ అధినేత ఎలన్ మస్క్ కోరారు.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున
Twitter | ట్విట్టర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల తొలగింపు జాబితాలో జరిగిన పొరపాటు కారణంగా పలువురు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో �
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
Twitter | సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు.