ఈకామర్స్ సంస్ధ మీషో ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పని నుంచి పూర్తి విరామం ఇస్తూ 11 రోజులు ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకుల యాజమాన్యాలు అక్రమ బదిలీలతో ఉద్యోగులను వేధిస్తున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ �
ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్వేర్ టీములకు చెందిన ఉద్యోగులపై ఓలా వేటు వేయవచ్చని భావిస్తున్నారు.
మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంల�
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�
విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు
విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం �
హైకోర్టు ఉద్యోగుల నిరసన హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికపై తెలంగాణ హైకోర్టుకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైకోర్టు ఆవరణలో ఉద్యోగులు �