75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంల�
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�
విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు
విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం �
హైకోర్టు ఉద్యోగుల నిరసన హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికపై తెలంగాణ హైకోర్టుకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైకోర్టు ఆవరణలో ఉద్యోగులు �
న్యూఢిల్లీ, ఆగస్టు 19: విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మార్జిన్ల ఒత్తిడి కారణంగా పనితీరు ఆధారంగా ఇచ్చే అదనపు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. వేరియబుల్ పేలో కోత పెట్టిన విషయాన్ని సం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు పనిలో పడ్డాయి. గూగుల్ వంటి కంపెనీలు ఇప్పటికే తొలగింపు ప్రక్రియ ప్రారంభించగా.. తాజాగా యాపిల్ సంస్థ కూడా అదేబాట పట్టింది. నియామకాలతో పాటు �
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచ
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్న
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�
రాష్ట్రం అమలు చేస్తున్నది.. చూసి దేశం ఆచరిస్తున్నది ఏడేండ్ల కిందటే టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు.. ఇప్పటికే మూడు నగరాల్లో అందుబాటులోకి.. రెండుచోట్ల పురోగతిలో.. ద్వితీయ శ్రేణి నగర