పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�
ముందున్న సంక్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ఉద్యోగులు శ్రమించాలని, ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహరహం శ్రమించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ అధినేత ఎలన్ మస్క్ కోరారు.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున
Twitter | ట్విట్టర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల తొలగింపు జాబితాలో జరిగిన పొరపాటు కారణంగా పలువురు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో �
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
Twitter | సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముప్పై ఏళ్ల క్రితమే విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు హైమద్, లక్ష్మయ్య కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
అంతర్రాష్ట్ర బదిలీలకు చర్యలు చేపట్టాలని తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�