హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెన్షనర్లకు ఎంప్లాయీస్ హె ల్క్ స్కీం (ఈహెచ్ఎస్)ను వర్తింపజేయాలని రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శులు మోహన్ నారాయణ, నరసరాజు శుక్రవారం మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు పటిష్ఠమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.