అర్హులైన పింఛన్దారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అంథెటికేషన్ సర్వే చేపట్టింది. గద్వాల మున్సిపాలిటీలో మే నెలలో చేపట్టిన సర్వే ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 70శాతం సర్వే మాత్రమే �
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
Pending DAs | కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్�
ఇప్పటికీ ఆరోగ్య నిధి ట్రస్టుతో ఏ ఏ ఆసుపత్రులు చర్చించాయి? ఏ దవాఖానలు ఈ పథకం కింద ఉద్యోగులు, పెన్షన్లర్లకు నగదు రహిత చికిత్స చేస్తాయి? ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు ఇచ్చింది? ఏవిధంగా చికిత్స జరుగనున్నదనే విషయ�
నిర్మల్ జిల్లాలో 6,972 మంది ఉద్యోగులతోపాటు 4,792 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పటివరకు కార్డులు రాకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైతే ఎక్కడికి వెళ్లాలంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రైవేట్
మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
చేయూత పింఛన్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పింఛన్దారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాం
‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యా
పభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులు, పెన్షన్ చెల్ల�
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు..కర్తవ్య నిర్వహణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తుంటారు. చాలామంది సాయంత్రం ఎన్నింటికి ఇంటికి చేరుకుంటారో తెలియదు.
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరి�