ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎల�
కేంద్ర ప్రభుత్వంపై పెన్షనర్లు కన్నెర్రజేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వ
కేంద్రం దొడ్డి దారిన తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో పెన్షనర్లకు కష్టాలు తప్పేలా లేవు... కేంద్రం 2025 మార్చి 25న దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుద
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన
పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం అని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు అన్నారు. సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే తపనతో కోదాడ ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమ
మరో పదిహేను రోజుల్లో ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది.
రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించాలని టీఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆయా బడ్జెట్ను ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రొవి�
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత పొందే ఆర్థిక ప్రయోజనాలతో పిల్లల పెండ్లిళ్లు, గృహ నిర్మాణం లాంటివి పూర్తి చేస్తామని అనుకుంటారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా తీరిక లేని ఉద్యోగం వల్ల, త�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పింఛన్ల హామీ సంగతేమైందని పింఛన్దారులు ప్రశ్నిస్తున్నారు. సర్వే పేరిట రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తుండడంతో గ్రేటర్ వరంగల్లో ఆరు వేలకు పైగా దరఖాస్తులు పెండ�
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
పెన్షనర్స్కు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ అద్యక్షుడు తికుళ్ల సాయిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగుల�
విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, దీంతో పెన్షనర్ల పరిస్థితి దీనంగా మారిందని జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్ అన్నారు. గురువారం కోద
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయ