పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ల హామీని గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది.
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భాగ్యనగర్ టీఎన్జీవోల ఆందోళన శనివారంతో 39వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు, పెన్షనర్�
ప్రభుత్వం న్యాయం చేసే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు చెప్పారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న టీన్జీవోల ఆందోళన గురువారంతో 37వ రోజుకు చేరింది
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ &పెన్షనర్స్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని గురువారం ఆ�
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరక
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్�
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ఐదు పెండింగ్ డీఏ (కరువు భత్యం)ల్లో ఒక డీఏను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేర కు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ 3.64% మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బే
పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి �
రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, �