పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
Dearness Allowance:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు 4 శాతం డీఏను పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. కరువు భత్యం పెంపుతో సుమారు 47.68 లక�
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను బుధవారం నిర్వహించిన అకాడమీ సెనెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ. 682.22 కోట్లు, వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట�
పెన్షనర్లకు మోటర్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రయోజనాలు సాధారణంగా మనం ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. లేదా పాలసీ తీసుకుంటే లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండానే పెన్షనర్లు ప్రమాద బీమాను పొందవచ్చు. ఇలాంటి అ
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.
జీవోలు జారీ చేసిన ప్రభుత్వం పెన్షనర్లకు కూడా వర్తింపు ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇటీవల 11 వ పీఆర్సీకి సంబంధించిన అశాస్త్రీయ జీవోల విడుదలపై ఏపీలోని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నూతన జీవోలను రద్దు చేసేంతవరకు తాము చేపట్టే ఆందోళనలకు సిద్ధంగా ఉండాలన
న్యూఢిల్లీ, నవంబర్ 29: రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ప్రతీ ఏడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ప్రారంభించింది. ఇది వృద్ధులు పడుతున్న ఇబ
ఫిబ్రవరి నెల నుంచి 36 వాయిదాల్లో చెల్లింపు జీవో జారీచేసిన ఆర్థికశాఖ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయ�
కేంద్ర ఉద్యోగులూ పారా హుషార్! డీఏతోపాటు హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుందంటే?!
ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ....
కేంద్ర ఉద్యోగులకు రిలీఫ్|
కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రిలీఫ్ లభించనున్నది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి వారికి కరువు భత్యం (డీఏ) ..