రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయ
మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర�
రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నదని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
ఉద్యోగులందరూ ఆధార్ కార్డ్ లింక్ చేసి తమ వివరాలు సమర్పించాలని సెప్టెంబర్లో ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 25వ తేదీలోపు ఆధార్ లింక్ చేయాలని, వివరాలు ఇవ్వని పక్షంలో జీతాలు నిలిపివేస్త�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది.
రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోకా చేసిందని ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ అన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార