‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యా
పభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులు, పెన్షన్ చెల్ల�
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు..కర్తవ్య నిర్వహణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తుంటారు. చాలామంది సాయంత్రం ఎన్నింటికి ఇంటికి చేరుకుంటారో తెలియదు.
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరి�
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.
ప్రభుత్వోద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం(డీఆర్)లో వివ
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎల�
కేంద్ర ప్రభుత్వంపై పెన్షనర్లు కన్నెర్రజేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వ
కేంద్రం దొడ్డి దారిన తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో పెన్షనర్లకు కష్టాలు తప్పేలా లేవు... కేంద్రం 2025 మార్చి 25న దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుద
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన