దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల విధానాన్ని(సీపీపీఎస్) అమలు చేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పూర్తి చేసింది. దీని ద్వా�
‘పింఛన్ పెంచుతమంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినం సారూ.. రేవంత్రెడ్డి మాటలు విని మోసపోయినం.. ఏడాదైంది..గదే రెండు వేలు.. అదే మూడు వేలు.. ఇగ పెంచుతడన్న ఆశ చాలిచ్చుకున్నం.. ఒక్కశిత్తం చేసుకున్నం సారూ.. కేసీఆరే �
AP Pensioners | ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్క
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 3 లక్షల మంది పెన్షనర్ల ను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్�
పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త సరళీకృత పింఛను దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఆవిష్కరించారు. 9 వేర్వేరు ఫారాలను కలిపి, ఒకే ఫారంగా రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) వైద్య సేవలపై కేంద్రం కోతలు, పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్త
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు విడుతలుగా బకాయి ఉన్న కరువు భత్యం వాయిదాలను వెంటనే చెల
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కొనియాడారు.
సమస్యలను పరిష్కరించకుంటే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ
రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సొంత గూడు లేక, అద్దె ఇంటిలో తలదాచుకునే కుటుంబాల బాధలు చెప్పనలవి కానివి. అద్దె ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే, వారి బాధలు వర్ణనాతీతం. దొడ్డ మనసున్న ఓనర్ ఉంటే ఫర్వాలేదు! కానీ, మానవత్వం మరిచిపోయేవారితోనే సమస్య! మృ
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సక్రమంగా అందించక వృద్ధులు నేలరాలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నది. ఈ మేరకు వివిధ సంఘాలకు పీఆర్సీ కమిటీ ఆహ్వానాలను పంపింది.
Chandra Babu | ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏపీలో పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.