పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి �
రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, �
తమకు హక్కుగా రావాల్సిన వాటిని అడిగినందుకు సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర�
Pensioners | రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావలసిన ఐదు డీఏలను వెంటనే చెల్లించాలని నారాయణపేట జిల్లా పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మనోహర్ గౌడ్ డిమాండ�
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏలు, డీఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారు? పెన్షనర్లపై ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా తడాఖా చూపుతాం’ అని పెన్షనర్స్ జే
Jagityal BSNL | జగిత్యాల, ఏప్రిల్ 03 : కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వ్యతిరేఖ విధానాలను వ్యతిరేకంగా BSNL కార్యాలయం ముందు రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులు గురువారం నిరసన తెలియజేశారు.
karimnagar | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : పెన్షనర్ల పౌర సేవల సవరణ (సీసీఎస్) బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గాన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టులకోసం నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి.
Pensioners | తమకు పెన్షన్ డబ్బులు ఇప్పించండి మహా ప్రభో అంటూ పింఛన్దారులు నర్సాపూర్లోని ప్రభుత్వ కార్యాలయాలకు పోటెత్తారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన వృద్దులు, వికలాంగులు, వితంతువులు తమకు నెల నుండి పి�
రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెన్షనర్ల సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు ఈ నెల 16న కోదాడలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల18వ తేదీ వరకు వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య న�
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్లో లేవు. 29 రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేవలం మూడు రాష్ర్టాల్లో మాత్రమే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వాలు రెండు డీఏలు బాకీ�
Congress | కాంగ్రెస్ పాలనపై(Congress) అన్ని వర్గాల ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు.