దేశ పురోభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం గణనీయంగా ఉంటుంది. కార్మికుల శ్రమ ఫలితంగా మన దేశం పారిశ్రామిక ప్రగతి ఎంతగా సాధించిందో చూస్తూనే ఉన్నాం. కానీ, కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి దక్కడం లేదు.
MLA Sanjay Kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్స్ ఇచ్చామని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యో�
మలిదశలోనూ నలుగురికీ సాయం చేస్తూ.. సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడలోని విశ్రాంత ఉద్యోగులు. సహచరులకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ విభాగాల �
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
Dearness Allowance:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు 4 శాతం డీఏను పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. కరువు భత్యం పెంపుతో సుమారు 47.68 లక�