Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ విభాగాల �
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
Dearness Allowance:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు 4 శాతం డీఏను పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. కరువు భత్యం పెంపుతో సుమారు 47.68 లక�
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను బుధవారం నిర్వహించిన అకాడమీ సెనెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ. 682.22 కోట్లు, వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట�
పెన్షనర్లకు మోటర్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రయోజనాలు సాధారణంగా మనం ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. లేదా పాలసీ తీసుకుంటే లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండానే పెన్షనర్లు ప్రమాద బీమాను పొందవచ్చు. ఇలాంటి అ
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.