కార్పొరేట్ ప్రపంచాన్ని బర్నౌట్ భయపెడుతున్నది. కార్యాలయాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇదీ ఒకటిగా మారింది. దాదాపు అన్ని రంగాల్లోని ఉద్యోగుల్లో.. ఒత్తిడి పెరిగిపోయి, ఓపిక నశించి ఆసహనంలో �
ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలపై వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురవుతున్నామని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బకాయిలొస్తే పిల్లల వివాహాలు, ఆరోగ్య సమస్యలు
అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు కొత్తగా రెండు రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. వీసాపై అమెరికాలో ఉండటంపై పరిమితులు రావచ్చు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఎర్నింగ్స్�
ఉదయం 9 - సాయంత్రం 5.. ఈ సంప్రదాయ పనిగంటలపై నవతరం ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అందరికీ అలవాటైన, అనుకూలమైన సమయాలను వీరు సంపూర్ణంగా మార్చేస్తున్నారు. ‘మైక్రో షిఫ్టింగ్' పేరుతో.. పని గంటలను చిన్నచిన్న బ్లాక్�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన
కార్పొరేట్, టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత ఈ ఏడాది కూడా కొనసాగుతున్నది. స్వతంత్ర తొలగింపుల ట్రాకర్ లేఆఫ్.ఎఫ్వైఐ ప్రకారం నిరుడు టెక్ కంపెనీలలో 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు.