గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన
కార్పొరేట్, టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత ఈ ఏడాది కూడా కొనసాగుతున్నది. స్వతంత్ర తొలగింపుల ట్రాకర్ లేఆఫ్.ఎఫ్వైఐ ప్రకారం నిరుడు టెక్ కంపెనీలలో 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు.
సింగరేణి సంస్థ రామగుండం - 3 డివిజన్ ఓపెన్ కాస్ట్ - 1 ప్రాజెక్టు డ్రాగ్ లైన్ సెక్షన్ ఉద్యోగులు ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి... సహోద్యోగి కుటుంబంకు చేయూత అందించారు. గోదావరిఖని అశోక నగర్ కు చెందిన జహీద్ �
కూర్చొని పనిచేసే ఉద్యోగుల్లో బద్ధకం పెరిగిపోతుంటుంది. హుషారు తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని డెస్క్ ఉద్యోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 3 శాతం పెంచింది.
DA hike | పండగ వేళ కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 12 వేల మందిని తొలగించబోతున్నట్టు ఈ ఏడాది ఆగస్టుల�
ఉద్యోగ బాధ్యతల పైన, లేక సెలవుల పైన అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్-1బీ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని, లేనిపక్షంలో వారు వెలుపలే నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధాన టెక్ కంప�
కేవలం ఒక్క లాగిన్తోనే ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రవేశపెట్టింది. బహుళ లాగిన్లు అవసరం లేకుండా సభ్యుల పోర్టల్లోనే తమ లావాదేవీలను తెలుసుక�
రాజకీయ పెత్తనమో... లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో �