కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధి�
ఇటీవల కాలంలో అత్యంత నాటకీయమైన ఉద్యోగుల తొలగింపులను బ్లాక్ కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. తన కంపెనీలో ఒకేసారి 40 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆయన ఎక్స్ పోస్ట్లో తెలిపారు.
Bumper Offer | ‘అబ్బా.. ఇలాంటి బాస్ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది’ అని ఉద్యోగులందరూ ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు (రూ. 240 కోట్లు) తన ఉద్యోగులకు బోనస్గా అందజేశారు. అదీ కూడా ఒక్�
పంచాయతీ సిబ్బందికి వేతన బకాయిలు వారం రోజుల్లో చెల్లించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ నాయకులు హెచ్చరించారు. బుధవారం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ ఆధ్వర్యం
తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించిన హెల్త్కార్డుల విషయం ‘ఆదిలోనే హంసపాదు’ అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్కార్డుల�
తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సార�
కేరళలోని ఒక ఇన్ఫ్రా కంపెనీ అదిరేటి గిఫ్ట్లతో తన ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా రూ.20 కోట్ల రూపాయల విలువైన కార్లను తన ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
మరో పదిహేను రోజుల్లో ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది.
గోపన్పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (బీటీన్జీవోస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం బుధవారంతో 211వ రోజుకు చేరుకుంది. బీటీఎన్జీవోలకు చెందిన భూములను ప్రభుత్వం తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభ�
ఉద్యోగులు తమ హకులు, సమస్యలపై కొట్లాడే నైజం కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్ర�
UP govt withholds salaries | ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది.