రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయా�
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.
రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్సో
Pending DAs | కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్�
ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న సర్కార్ తాజాగా మరో రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. సోమవారం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
జర్నలిస్టులను కా్రంగెస్ సర్కార్ దారుణంగా మోసం చేసింది. వీరి సంక్షేమం సంగతి అటుంచి.. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్కార్డులిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించింది.