రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇ
కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ �
రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది.
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను 24శాతానికి పెంచాలని టీజీఈజేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
Telangana | తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు, నాన్ మస్టర్రోల్ (ఎన్ఎంఆర్)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయించుకున్నవార�
చెన్నై కేంద్రంగా పనిచేసే కాసాగ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వార్షిక రివార్డ్ కార్యక్రమం(ప్రాఫిట్ షేర్ బొనాంజా)లో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను లండన్ విహార యాత్రకు పంపుతున్నట్టు ప్రకటించిం�
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
గోపన్పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం అపేదిలేదని ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.