ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్స�
ఆర్థికశాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులన�
‘ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టున్నది ప్రభుత్వోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరు! ఇప్పటి వరకు హెల్త్కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ కాలేదు.. హాస్పిటళ్లతో చర్చల్లేవు.. ఉద్యోగ, ఉప
చరిత్రలోని ఏ విజేత జీవితంలోకి తొంగిచూసినా.. కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవే.. వారి విజయానికి బాటలు వేస్తాయి. అపర కుబేరుడు ఎలాన్మస్క్లోనూ అలాంటి అలవాట్లు ఉన్నాయి.
పభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులు, పెన్షన్ చెల్ల�
టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి
సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన వర్క్ఫోర్స్లో 10 శాతం మందిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రార�
తాజాగా తొలగించిన ఉద్యోగులకు మరోసారి కంపెనీ మెయిల్స్ పంపింది. డెస్క్ దగ్గర ఉద్యోగులకు సంబంధించిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు ఉంటే తీసుకుని, ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ తాజా మెయిల్ పంపింది.
వ్యవసాయ శాఖలో పైరవీలు జోరందుకున్నాయి. బదిలీల్లో నచ్చిన చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఉద్యోగులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనరేట్తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాం తాల్లో ప
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న దిగ్గజ సాంకేతిక సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వినియోగం, దానిపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాత�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నందున 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సైబర్ భద్రత కంపెనీ క్లౌడ్ఫ్లేర్ గురువారం వెల్లడించింది.
అనేక ఏండ్లుగా కంపెనీలో సేవలందిస్తున్న వేలాది మంది సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడానికి టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించింది.
Pending DA | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదా? కరువు భత్యం (డీఏ) బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా? అంటే ఉద్యోగ