అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నందున 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సైబర్ భద్రత కంపెనీ క్లౌడ్ఫ్లేర్ గురువారం వెల్లడించింది.
అనేక ఏండ్లుగా కంపెనీలో సేవలందిస్తున్న వేలాది మంది సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడానికి టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించింది.
Pending DA | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదా? కరువు భత్యం (డీఏ) బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా? అంటే ఉద్యోగ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కా ర్ తీపి కబురు అందించింది. ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లుల మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచిన ప్రభుత్వం, ఈ నెలకు సంబంధించిన నిధులను బుధవారం విడుదల చే�
మదర్ డెయిరీని కష్టాలు వీడటంలేదు. స్వయంగా సీఎం చొరవ తీసుకున్నా డెయిరీకి ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్డీడీబీకి డెయిరీని అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్వోసీ రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్
ప్రభుత్వ ఉద్యోగులు..కర్తవ్య నిర్వహణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తుంటారు. చాలామంది సాయంత్రం ఎన్నింటికి ఇంటికి చేరుకుంటారో తెలియదు.
2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలో 3 వేల మంది తగ్గారని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఉత్పాదకతను పెంచడానికి సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడంతో ఈ తొలగింపులు చోటుచేసుకున్నట్టు సమాచారం.
layoffs : ఐటీ అనుబంధ సంస్థల్లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఆయా సంస్తల్లో వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. త్వరలో టాప్ కంపెనీల్లో కూడా భారీగా కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరి�
ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల క�