హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
Retirement | ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాయపోల్ మండల వ�
ఉద్యోగుల్లో ఉత్సాహం కరువైపోతున్నది. పనిపట్ల ప్రేరణ, నిబద్ధతతోపాటు సృజనాత్మకత కూడా తగ్గిపోతున్నది. వెరసి.. ఉత్పాదకత, లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. చిన్న పరిశ్రమలు మొదలుకొని.. కార్పొరేట్ సంస్థల వర�
ఆర్టీసీ సంస్థకు ఉద్యోగులే ప్రగతి చక్రాలని, సంస్థ పురోభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ రాజు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో శనివారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన దీక్షలు సోమవారం 167వ రోజుకు చేరాయి. సోసైటీ కార్యాలయం అవరణలో ఉద్యోగులు సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చ
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమ
లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తన కుటుంబ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సంపదను తన ఉద్యోగులకు పంచి నిజ జీవిత శాంటా క్లాజ్గా నిలిచాడు.
ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇ
కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ �
రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది.
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను 24శాతానికి పెంచాలని టీజీఈజేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చ�