ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని ప్రతి శాఖలో ని ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి. అయితే రోజువారీ కూలీల కంటే అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న వీవోఏలకు మాత్రం యూనియన్లు ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. శుక్రవా రం �
ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ �
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర�
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) సుమారు 2 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తు నిధులపై మంత్రులతో చర్చలు జరగనున్న వేళ ఈ అంశం బయటకు వచ్చిందని ఫైనాన్షియల�
TUV President | తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ నియమితులయ్యారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ వ యోపరిమితి పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చే సుకునే అవకాశం పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది.
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ�
గూగుల్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు, క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఉద్యోగలుపై వేటు వేసింది.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్స�
ఆర్థికశాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులన�
‘ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టున్నది ప్రభుత్వోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరు! ఇప్పటి వరకు హెల్త్కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ కాలేదు.. హాస్పిటళ్లతో చర్చల్లేవు.. ఉద్యోగ, ఉప