UP govt withholds salaries | ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది.
రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించాలని టీఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆయా బడ్జెట్ను ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రొవి�
కెరీర్ వృద్ధి ఒకప్పుడు స్పష్టంగా కనిపించేది. ఒక ఉద్యోగికి బాధ్యతలు పెరగడం; ఉన్నత స్థాయికి చేరుకోవడం; ఎక్కువ జీతం అందుకోవడం.. ఇలా ఒక సంస్థలో చాలామంది తమ కెరీర్లో పురోగతిని చూసేవారు. కానీ, ప్రస్తుతం పరిస్�
Amazon: అమెజాన్లో మళ్లీ జాబ్ కట్స్ జగరనున్నాయి. వచ్చే వారం వరకు మరో 14 వేల మందిని తొలగించనున్నారు. గత ఏడాది అక్టోబర్లో 14వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే.
మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ డబ్బులు రూ.2,072 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని, ఈ సొమ్మును చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చ�
టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. తాజాగా తన రియాల్టీ ల్యాబ్స్ విభాగం నుంచి 1500 మంది ఉద్యోగులను తొలగించడానికి యూఎస్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సిద్ధమవుతున్నది. కృ�
హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
Retirement | ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాయపోల్ మండల వ�
ఉద్యోగుల్లో ఉత్సాహం కరువైపోతున్నది. పనిపట్ల ప్రేరణ, నిబద్ధతతోపాటు సృజనాత్మకత కూడా తగ్గిపోతున్నది. వెరసి.. ఉత్పాదకత, లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. చిన్న పరిశ్రమలు మొదలుకొని.. కార్పొరేట్ సంస్థల వర�
ఆర్టీసీ సంస్థకు ఉద్యోగులే ప్రగతి చక్రాలని, సంస్థ పురోభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ రాజు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో శనివారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన దీక్షలు సోమవారం 167వ రోజుకు చేరాయి. సోసైటీ కార్యాలయం అవరణలో ఉద్యోగులు సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చ
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమ
లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తన కుటుంబ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సంపదను తన ఉద్యోగులకు పంచి నిజ జీవిత శాంటా క్లాజ్గా నిలిచాడు.
ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.