ACB Net | అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడగా యాదాద్రి జిల్లా లో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్�
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పాత పింఛన్ సా ధనకు దండు కట్టాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. సీపీఎస్ బాధిత ఉద్యోగులంతా కదం తొక్క�
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో పరిహారం పంపిణీలో పంచాయితీ కొన సాగుతున్నది. ఈ విషయంలో కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారన్నా ఆరోపణలున్నాయి.
కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్లలో ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును ట్రాక్ చేయడానికి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్లు వచ్చిన వార్తలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఖండించింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రెండున్నరేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని, పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం గిడి సునీ�
KTR | అన్నా ఉద్యోగులకు మంచి బట్టలు పెట్టి, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటదనే ఒక మంచి కార్యక్రమం గురించి తలసాని సాయి కిరణ్ చెప్పాడు. నాకు చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారిగా వ్యవహారం చేశాడు. ఇంత
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం
ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్యల పరిషారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సూచించారు. వీబీజీ రామ్జీ చట్టం ద్వారా రాష్ట్ర
ప్రముఖ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఆకర్షణీయమైన సంస్థల్లో గూగుల్ తొలివరుసలో నిలిచింది.
తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పరిధిలోకి రావడానికి అవసరమైన వేతన పరిమితిని రూ.15, 000 నుండి రూ.25,000కు పెంచడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.