Harish Rao | మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
Employee JAC | ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఆధిపత్యపోరు పీక్కు చేరింది. ముఖ్యంగా సీఎం, స్పీకర్ భేటీ జేఏస�
ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై ఈ నెల 16లోగా నివేదికను సర్కార్కు సమర్పించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. ఇప్పటికే 38 నెలలయ్యింది. ఉద్యో�
గడిచిన 32 నెలలుగా నిరీక్షించి, విసిగివేసారిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల సాధన కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్' పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మందితో ఎల్బీ స్టేడియం దద్దరిల్లే�
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీ ఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు
బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కార్యకలాపాలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నది. దీనిపై ఇస్రో ఉద్య�
ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా అందించాలని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర�
Unpaid Work | ఉద్యోగులు, కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్న దేశాలలో భారత్ ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. వారానికి 16 అంతకన్నా ఎక్కువ వేతనం లేని పనిగంటలతో భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించిందని పీపుల్�
హామీ ఇచ్చి ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. పీఆర్సీపై తేల్చకపోవడం, సీపీఎస్ హామీ అటకెక్కించడంపై ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏస�
ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్.. రెండో పీఆర్సీ పెండింగ్.. ఆరు డీఏలు పెండింగ్.. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్.. వీటి వరుసలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కూడా చేరింది. ఈహెచ్ఎస్�
ఉద్యోగులకో న్యాయం.. ఆర్థిక మంత్రి భార్యకో న్యాయమా..? అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకున్నట్టు.. మంత్రి భార్యపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎందుక�
కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా అప్పులు చేస్తున్న నేపథ్యంలో వేతన వ్యయాలను తగ్గించుకునేందుకు ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల కోతకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా మ�
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందాల్సిన టీఎస్ జీఎల్ఐ(జనరల్ ఇన్సూరెన్స్) బకాయిలు పేరుకుపోయాయి. 17 నెలల బకాయిలు అందాల్సి ఉన్నదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.