తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పరిధిలోకి రావడానికి అవసరమైన వేతన పరిమితిని రూ.15, 000 నుండి రూ.25,000కు పెంచడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
PF Settlement | పీఎఫ్ విత్డ్రాయల్స్ ప్రక్రియ ఇక వేగవంతం కానున్నది. కొత్త పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులలో అత్యధికం అదే రోజున లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోనే పరిష్కారం అవుతాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆ�
అత్యంత రద్దీ ప్రాంతమైన ఖైరతాబాద్ చౌరస్తాలో అది కూడా జలమండలి ప్రధాన కార్యాలయం సమీపంలోనే డ్రైనేజీ నీరు నెలరోజులుగా రోడ్డుపై ఉబికి వస్తోంది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 104లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు వారి 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ �
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్న�
ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహ
బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
Health Cards |ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయా�
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.